కృష్ణా బోర్డు అమరావతికి వచ్చేనా?

రాష్ట్ర విభజన జరిగి పుష్కరం కావస్తోంది. అయినా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ప్రధాన కార్యాలయం ఇప్పటికీ హైదరాబాద్‌లోనే కొనసాగుతోంది. విభజన చట్టం మేరకు కృష్ణా బోర్డు ఏపీలోనూ, గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) హైదరాబాద్‌లోనూ ఉండాలి.

కృష్ణా బోర్డు అమరావతికి వచ్చేనా?
రాష్ట్ర విభజన జరిగి పుష్కరం కావస్తోంది. అయినా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ప్రధాన కార్యాలయం ఇప్పటికీ హైదరాబాద్‌లోనే కొనసాగుతోంది. విభజన చట్టం మేరకు కృష్ణా బోర్డు ఏపీలోనూ, గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) హైదరాబాద్‌లోనూ ఉండాలి.