‘మనం ఆపకపోతే ఘోరం జరిగేదీ..!’ మహిళా ప్రతిపక్ష ఎంపీల వీడియో విడుదల చేసిన కేంద్రమంత్రి
‘మనం ఆపకపోతే ఘోరం జరిగేదీ..!’ మహిళా ప్రతిపక్ష ఎంపీల వీడియో విడుదల చేసిన కేంద్రమంత్రి
ఫిబ్రవరి 4న పార్లమెంటరీ చర్చ సందర్భంగా జరిగిన గందరగోళంపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మహిళా ఎంపీలు ప్రధానమంత్రి సీటు వద్దకు వచ్చి గందరగోళం సృష్టించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.
ఫిబ్రవరి 4న పార్లమెంటరీ చర్చ సందర్భంగా జరిగిన గందరగోళంపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మహిళా ఎంపీలు ప్రధానమంత్రి సీటు వద్దకు వచ్చి గందరగోళం సృష్టించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు.