'పాక్ రాయబార కార్యాలయానికి ఎందుకు వెళ్లారు?': ఎంపీ గౌరవ్ గొగొయ్ వైరల్ ఫోటోపై అస్సాం సీఎం సూటి ప్రశ్న

అస్సాంకు చెందిన కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ కుటుంబానికి పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్నాయంటూ.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సంచలన కామెంట్లు చేశారు. కార్గిల్ యుద్ధంలో అస్సాం ముద్దుబిడ్డ కెప్టెన్ జింటూ గొగొయ్ ప్రాణత్యాగం చేస్తే.. అదే ప్రాంతానికి చెందిన ఎంపీ మాత్రం పాక్ రాయబారులతో విందులు, వినోదాల్లో పాల్గొంటున్నారని చెప్పారు. గొగొయ్ భార్య గతంలో పాకిస్థాన్‌లో పని చేసిన వివరాలను కూడా సీఎం వెల్లడించగా.. ఈ కామెంట్లు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.

'పాక్ రాయబార కార్యాలయానికి ఎందుకు వెళ్లారు?': ఎంపీ గౌరవ్ గొగొయ్ వైరల్ ఫోటోపై అస్సాం సీఎం సూటి ప్రశ్న
అస్సాంకు చెందిన కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ కుటుంబానికి పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్నాయంటూ.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సంచలన కామెంట్లు చేశారు. కార్గిల్ యుద్ధంలో అస్సాం ముద్దుబిడ్డ కెప్టెన్ జింటూ గొగొయ్ ప్రాణత్యాగం చేస్తే.. అదే ప్రాంతానికి చెందిన ఎంపీ మాత్రం పాక్ రాయబారులతో విందులు, వినోదాల్లో పాల్గొంటున్నారని చెప్పారు. గొగొయ్ భార్య గతంలో పాకిస్థాన్‌లో పని చేసిన వివరాలను కూడా సీఎం వెల్లడించగా.. ఈ కామెంట్లు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.