ఆలయాల ఆగమ విధానాల్లో జోక్యం చేసుకోవద్దు.. అధికారులకు మంత్రి ఆనం కీలక ఆదేశాలు

శైవక్షేత్రాల్లో మూలస్థానేశ్వరస్వామి ఆలయం చాలా ప్రతిష్ట కలిగిన దేవాలయమని ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. నూతన పాలక మండలి సమష్టి కృషితో పనిచేయాలని సూచించారు.

ఆలయాల ఆగమ విధానాల్లో జోక్యం చేసుకోవద్దు.. అధికారులకు మంత్రి ఆనం కీలక ఆదేశాలు
శైవక్షేత్రాల్లో మూలస్థానేశ్వరస్వామి ఆలయం చాలా ప్రతిష్ట కలిగిన దేవాలయమని ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. నూతన పాలక మండలి సమష్టి కృషితో పనిచేయాలని సూచించారు.