వీధి దీపాలు వెలిగించేందుకు ఈ ప్రభుత్వం వద్ద డబ్బులేవు: కేంద్ర మంత్రి
వీధి దీపాలు వెలిగించేందుకు ఈ ప్రభుత్వం వద్ద డబ్బులేవు: కేంద్ర మంత్రి
వీధి దీపాలు వెలిగించేందుకు డబ్బులు లేని దౌర్భాగ్య పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇంకా ఐదు డీఏలు పెండింగ్లోనే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
వీధి దీపాలు వెలిగించేందుకు డబ్బులు లేని దౌర్భాగ్య పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇంకా ఐదు డీఏలు పెండింగ్లోనే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.