బంగ్లాదేశ్‌ను జీహాదీలు పాలిస్తున్నారు... యూనస్‌పై తస్లీమా నస్రీన్ తీవ్ర విమర్శలు

షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన ఏడాదిన్నర తర్వాత బంగ్లాదేశ్‌లో మొదటిసారి పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే, ఈ ఎన్నికల్లో అవామీ లీగ్ పోటీచేయకుండా యూనస్ నాయకత్వంలోని మధ్యంతర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ క్రమంలో యూనస్ ప్రభుత్వంపై బహష్కరణకు గురైన ఆ దేశ రచయిత్రి తస్లీమా నస్రీన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన పాలనలో జీహాదీలు స్వేచ్ఛగా వీధుల్లో తిరుగుతున్నారని ఆరోపించారు. అంతేకాదు, మత ఛాందసవాదులు అధికారంలోకి వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

బంగ్లాదేశ్‌ను జీహాదీలు పాలిస్తున్నారు... యూనస్‌పై తస్లీమా నస్రీన్ తీవ్ర విమర్శలు
షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన ఏడాదిన్నర తర్వాత బంగ్లాదేశ్‌లో మొదటిసారి పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే, ఈ ఎన్నికల్లో అవామీ లీగ్ పోటీచేయకుండా యూనస్ నాయకత్వంలోని మధ్యంతర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ క్రమంలో యూనస్ ప్రభుత్వంపై బహష్కరణకు గురైన ఆ దేశ రచయిత్రి తస్లీమా నస్రీన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన పాలనలో జీహాదీలు స్వేచ్ఛగా వీధుల్లో తిరుగుతున్నారని ఆరోపించారు. అంతేకాదు, మత ఛాందసవాదులు అధికారంలోకి వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.