కూటమి ఐక్యతా రాగం.. మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల వేళ ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం కీలకం. కూటమి ఐక్యత, రాష్ట్ర అభివృద్ధికి కృషి, వైసీపీ కుట్రలపై అప్రమత్తతపై చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ నేతలు చర్చించారు. సమస్యల పరిష్కారం, అసెంబ్లీలో సమన్వయంతో పనిచేసి వైసీపీని టార్గెట్ చేయాలని నిర్ణయించారు.

కూటమి ఐక్యతా రాగం.. మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల వేళ ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం కీలకం. కూటమి ఐక్యత, రాష్ట్ర అభివృద్ధికి కృషి, వైసీపీ కుట్రలపై అప్రమత్తతపై చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ నేతలు చర్చించారు. సమస్యల పరిష్కారం, అసెంబ్లీలో సమన్వయంతో పనిచేసి వైసీపీని టార్గెట్ చేయాలని నిర్ణయించారు.