అభివృద్ధిని చూసి ఓర్వలేకే టీడీపీపై విషం

ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక శాసనసభ్యులు ఎంఎం కొండయ్య చీరాల నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్నారని, దానిని చూసి ఓర్వలేక వైసీపీ నేతలు విషం చిమ్ముతున్నారని పలువురు టీడీపీ నేతలు చెప్పారు.

అభివృద్ధిని చూసి ఓర్వలేకే టీడీపీపై విషం
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక శాసనసభ్యులు ఎంఎం కొండయ్య చీరాల నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం పాటుపడుతున్నారని, దానిని చూసి ఓర్వలేక వైసీపీ నేతలు విషం చిమ్ముతున్నారని పలువురు టీడీపీ నేతలు చెప్పారు.