సంగారెడ్డిలోని 34వ వార్డులో మునిసిపల్ ఎన్నికల వేళ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓ అభ్యర్థి దొంగ ఓట్లు వేయిస్తున్నారని అక్కడ విధుల్లో ఉన్న సీఐ శివకుమార్కు కాంగ్రెస్ అభ్యర్థి అడ్డూ ఫిర్యాదు చేశాడు.
సంగారెడ్డిలోని 34వ వార్డులో మునిసిపల్ ఎన్నికల వేళ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓ అభ్యర్థి దొంగ ఓట్లు వేయిస్తున్నారని అక్కడ విధుల్లో ఉన్న సీఐ శివకుమార్కు కాంగ్రెస్ అభ్యర్థి అడ్డూ ఫిర్యాదు చేశాడు.