రూ.5 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టివేత..

ఎర్రచందనం స్మగ్లర్ల అక్రమ దందాపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు మరోసారి విరుచుకుపడ్డారు. సోమవారం తెల్లవారుజామున నిర్వహించిన మెరుపు దాడిలో సుమారు రూ.5 కోట్ల విలువైన 195 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.

రూ.5 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టివేత..
ఎర్రచందనం స్మగ్లర్ల అక్రమ దందాపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు మరోసారి విరుచుకుపడ్డారు. సోమవారం తెల్లవారుజామున నిర్వహించిన మెరుపు దాడిలో సుమారు రూ.5 కోట్ల విలువైన 195 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.