వియత్నాం బోటు ప్రమాదం.. 15 మంది మృతుల జాబితా.. ముగ్గురు ఆంధ్రావాసులు

వియత్నాంలోని ఫు క్వాక్ ద్వీపం సమీపంలో జరిగిన ఘోర బోటు ప్రమాదంలో మరణించిన 15 మంది భారతీయ పర్యాటకుల జాబితాను అధికారులు విడుదల చేశారు. వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ మృతుల వివరాలను వెల్లడించింది.

వియత్నాం బోటు ప్రమాదం.. 15 మంది మృతుల జాబితా.. ముగ్గురు ఆంధ్రావాసులు
వియత్నాంలోని ఫు క్వాక్ ద్వీపం సమీపంలో జరిగిన ఘోర బోటు ప్రమాదంలో మరణించిన 15 మంది భారతీయ పర్యాటకుల జాబితాను అధికారులు విడుదల చేశారు. వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ మృతుల వివరాలను వెల్లడించింది.