వర్చువల్‌ మహానాడును విజయవంతం చేద్దాం

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పిలుపు మేరకు ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించే వర్చువల్‌ మహానాడు కార్యక్రమాలను విజయవంతం చేయాలని టీడీపీ విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల జోనల్‌ కో-ఆర్డినేటర్‌, ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌ పిలుపునిచ్చారు

వర్చువల్‌ మహానాడును విజయవంతం చేద్దాం
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పిలుపు మేరకు ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించే వర్చువల్‌ మహానాడు కార్యక్రమాలను విజయవంతం చేయాలని టీడీపీ విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల జోనల్‌ కో-ఆర్డినేటర్‌, ప్రభుత్వ విప్‌ బెందాళం అశోక్‌ పిలుపునిచ్చారు