శ్రీవాణి నిధులతో షిర్డీ సాయి ఆలయాలు నిర్మించం: ఏపీ దేవాదాయ శాఖ

శ్రీవాణి నిధులను షిర్డీ సాయి ఆలయాల నిర్మాణానికి వినియోగించబోమని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. శ్రీవాణి నిధులు వైదిక, ఆగమ సంప్రదాయాలను అనుసరించే హిందూ దేవాలయాల అభివృద్ధి కోసమేనని తెలిపారు. షిర్డీ సాయి ఆలయాలు ఆ పరిధిలోకి రావని పేర్కొంటూ, సనాతన ధర్మ ప్రచారం కోసం ఈ నిధులను వినియోగిస్తున్నామని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ, ధార్మిక వర్గాల్లో చర్చకు దారితీశాయి.

శ్రీవాణి నిధులతో షిర్డీ సాయి ఆలయాలు నిర్మించం: ఏపీ దేవాదాయ శాఖ
శ్రీవాణి నిధులను షిర్డీ సాయి ఆలయాల నిర్మాణానికి వినియోగించబోమని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. శ్రీవాణి నిధులు వైదిక, ఆగమ సంప్రదాయాలను అనుసరించే హిందూ దేవాలయాల అభివృద్ధి కోసమేనని తెలిపారు. షిర్డీ సాయి ఆలయాలు ఆ పరిధిలోకి రావని పేర్కొంటూ, సనాతన ధర్మ ప్రచారం కోసం ఈ నిధులను వినియోగిస్తున్నామని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ, ధార్మిక వర్గాల్లో చర్చకు దారితీశాయి.