రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

కోటబొమ్మాళి మెయిన్‌రోడ్డు గాంధీ ఆసుపత్రి ఎదురుగా శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని మాసాహెబ్‌పేట గ్రామానికి చెందిన పులి లక్ష్మణ రావు (44) మృతి చెందాడు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కోటబొమ్మాళి మెయిన్‌రోడ్డు గాంధీ ఆసుపత్రి ఎదురుగా శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని మాసాహెబ్‌పేట గ్రామానికి చెందిన పులి లక్ష్మణ రావు (44) మృతి చెందాడు.