భారీ వర్ష హెచ్చరిక.. ఆఫీసు నుంచి ముందుగానే బయటకు వెళ్లాలని పోలీసులు సూచన
తెలంగాణలో పలు ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయి. అయితే వర్ష హెచ్చరిక నేపథ్యంలో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ అప్డేట్ ఇచ్చింది. ఉద్యోగులు మధ్యాహ్నం 3:30 గంటల నుండి ఇంటికి వెళ్లాలని కోరింది.