సొంతగూటికి దీదీ, శరద్ పవార్? ‘అఖండ’ కాంగ్రెస్ కోసం ఒత్తిడి

పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల ఫలితాల తర్వాత దేశ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఘోర పరాజయం ఎదుర్కొంది. దీంతో పార్టీలో అంతర్గత తిరుగుబాటు మొదలైంది. ఇప్పటికే మెజార్టీ ఎమ్మెల్యేలు టీఎంసీ రెబల్ వర్గంగా ఏర్పడ్డారు. ఎంపీలు కూడా అదే దారిలో ఉన్నారు. ఇలాంటి తరుణంలో రాజకీయ మనుగడ కోసం మమతా బెనర్జీ తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

సొంతగూటికి దీదీ, శరద్ పవార్? ‘అఖండ’ కాంగ్రెస్ కోసం ఒత్తిడి
పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల ఫలితాల తర్వాత దేశ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ఘోర పరాజయం ఎదుర్కొంది. దీంతో పార్టీలో అంతర్గత తిరుగుబాటు మొదలైంది. ఇప్పటికే మెజార్టీ ఎమ్మెల్యేలు టీఎంసీ రెబల్ వర్గంగా ఏర్పడ్డారు. ఎంపీలు కూడా అదే దారిలో ఉన్నారు. ఇలాంటి తరుణంలో రాజకీయ మనుగడ కోసం మమతా బెనర్జీ తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.