హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌కు 50 వేల జరిమానా

హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌కు రూ.50 వేల జరిమానా విధిస్తూ శుక్రవారం హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది.

హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌కు 50 వేల జరిమానా
హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌కు రూ.50 వేల జరిమానా విధిస్తూ శుక్రవారం హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది.