హైదరాబాద్‌లో.. మామిడి పండ్లు తిని ఇద్దరు మృతి

హైదరాబాద్‌లో మామిడి పండ్లు తిన్న అనంతరం ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. నారాయణగూడ ప్రాంతంలో కొనుగోలు చేసిన మామిడి పండ్లు తిన్న కుటుంబ సభ్యులకు వాంతులు, విరేచనాలు కావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ 17 ఏళ్ల భువనేశ్వరి, 10 ఏళ్ల సంధ్య మృతి చెందగా, మరికొందరు చికిత్స పొందుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

హైదరాబాద్‌లో.. మామిడి పండ్లు తిని ఇద్దరు మృతి
హైదరాబాద్‌లో మామిడి పండ్లు తిన్న అనంతరం ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. నారాయణగూడ ప్రాంతంలో కొనుగోలు చేసిన మామిడి పండ్లు తిన్న కుటుంబ సభ్యులకు వాంతులు, విరేచనాలు కావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ 17 ఏళ్ల భువనేశ్వరి, 10 ఏళ్ల సంధ్య మృతి చెందగా, మరికొందరు చికిత్స పొందుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.