సింగరేణి సంస్థలో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న మారుపేర్లు, విజిలెన్స్ కేసుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని గురువారం ఆర్జీ-1 ఏరియా జీఎం కార్యాలయాన్ని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కొరుకంటి చందర్, టీజీబీకేఎస్ నాయకులు, బాధిత కుటుంబాల సభ్యులు ముట్టడించారు.
సింగరేణి సంస్థలో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న మారుపేర్లు, విజిలెన్స్ కేసుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని గురువారం ఆర్జీ-1 ఏరియా జీఎం కార్యాలయాన్ని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కొరుకంటి చందర్, టీజీబీకేఎస్ నాయకులు, బాధిత కుటుంబాల సభ్యులు ముట్టడించారు.