30 ఎకరాలకు రూ.30 లక్షల లంచం డిమాండ్.. డ్రైవర్ ద్వారా డీల్ చేసిన ఎమ్మార్వో!

తెలంగాణలో అవినీతి తిమింగలాలపై ఏసీబీ ఫోకస్ చేసింది. ఇటీవల వరుసగా కొందరు ప్రభుత్వ అధికారులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. తాజాగా ఓ ఎమ్మార్వో కూడా ఏసీబీకి చిక్కారు.

30 ఎకరాలకు రూ.30 లక్షల లంచం డిమాండ్.. డ్రైవర్ ద్వారా డీల్ చేసిన ఎమ్మార్వో!
తెలంగాణలో అవినీతి తిమింగలాలపై ఏసీబీ ఫోకస్ చేసింది. ఇటీవల వరుసగా కొందరు ప్రభుత్వ అధికారులు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. తాజాగా ఓ ఎమ్మార్వో కూడా ఏసీబీకి చిక్కారు.