Ap Stree Shakti Scheme.. ఏసీ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం.. మరో కీలక ప్రకటన

AP Free Bus Scheme New Electric Buses: రాష్ట్రంలో ‘స్త్రీశక్తి’తో 73.62 కోట్ల ఉచిత ప్రయాణాలతో సక్సెస్ అయ్యిందన్నారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. దశలవారీగా ఈ-బస్సులు ప్రవేశపెడుతున్నామని.. గ్రామీణ ప్రాంతాలకూ విద్యుత్‌ ఏసీ బస్సులు నడిపిస్తామన్నారు. ఏ డిపోనూ ఎవరికీ ఇచ్చేది లేదని.. అన్నీ ఆర్టీసీ కంట్రోల్‌లోనే ఉంటాయన్నారు. స్త్రీ శక్తి, దివ్యాంగ శక్తి పథకాలతో ఆర్టీసీ బస్సుల్లో భారీగా ఆక్యుపెన్సీ పెరిగిందన్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Ap Stree Shakti Scheme.. ఏసీ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం.. మరో కీలక ప్రకటన
AP Free Bus Scheme New Electric Buses: రాష్ట్రంలో ‘స్త్రీశక్తి’తో 73.62 కోట్ల ఉచిత ప్రయాణాలతో సక్సెస్ అయ్యిందన్నారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. దశలవారీగా ఈ-బస్సులు ప్రవేశపెడుతున్నామని.. గ్రామీణ ప్రాంతాలకూ విద్యుత్‌ ఏసీ బస్సులు నడిపిస్తామన్నారు. ఏ డిపోనూ ఎవరికీ ఇచ్చేది లేదని.. అన్నీ ఆర్టీసీ కంట్రోల్‌లోనే ఉంటాయన్నారు. స్త్రీ శక్తి, దివ్యాంగ శక్తి పథకాలతో ఆర్టీసీ బస్సుల్లో భారీగా ఆక్యుపెన్సీ పెరిగిందన్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.