పుదుకోటకు చెందిన హిజ్రా తొలి డ్రోన్ పైలెట్ అయ్యారు. పుదుకోటకు చెందిన హిజ్రా శివాని (40) డిగ్రీ పూర్తిచేసి, దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. కోవై వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని రిమోట్ డ్రోన్ పైలెట్ సెంటర్లో నాబార్డ్ ఆర్థిక సాయంతో ‘డ్రోన్ పైలెట్’ శిక్షణను శివాని పూర్తి చేశారు.
పుదుకోటకు చెందిన హిజ్రా తొలి డ్రోన్ పైలెట్ అయ్యారు. పుదుకోటకు చెందిన హిజ్రా శివాని (40) డిగ్రీ పూర్తిచేసి, దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. కోవై వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని రిమోట్ డ్రోన్ పైలెట్ సెంటర్లో నాబార్డ్ ఆర్థిక సాయంతో ‘డ్రోన్ పైలెట్’ శిక్షణను శివాని పూర్తి చేశారు.