GOF దుర్గతులను తొలగించే దుర్గాదేవి

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు మంగళవారం భ క్తులు పాహిమాం దుర్గాదేవి అంటూ ప్రార్థించారు. ఇందులో బాగంగా మా మిళ్ళకుంట లలితాపరమేశ్వరి దుర్గామాతగా, ప్రశాంతినిలయంలోని గాయ త్రీమాత, జిల్లా కేంద్రంలోని సత్యమ్మ, వాసవీ కన్యకా పరమేశ్వరి, ఎను మలపల్లి దుర్గమ్మ దుర్గాదేవిగా దర్శనమిచ్చారు.

GOF దుర్గతులను తొలగించే దుర్గాదేవి
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు మంగళవారం భ క్తులు పాహిమాం దుర్గాదేవి అంటూ ప్రార్థించారు. ఇందులో బాగంగా మా మిళ్ళకుంట లలితాపరమేశ్వరి దుర్గామాతగా, ప్రశాంతినిలయంలోని గాయ త్రీమాత, జిల్లా కేంద్రంలోని సత్యమ్మ, వాసవీ కన్యకా పరమేశ్వరి, ఎను మలపల్లి దుర్గమ్మ దుర్గాదేవిగా దర్శనమిచ్చారు.