kumaram bheem asifabad- అర్హులైన ఉపాధి కూలీలకు పని కల్పించాలి

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అర్హులైన కూలీలకు పని కల్పించాలని పంచాయతీ రాజ్‌ కమిషనర్‌ దివ్యదేవరాజన్‌ అన్నారు. హైదరాబాద్‌ నుంచి అన్ని జిల్లాల అదనపు కలెక్టర్‌లు, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, ఎంపీడీవోలు, ఏపీఎంలతో శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కమిషనర్‌ మాట్లాడారు. జాబ్‌ కార్డులు కలిగి ప్రతి ఒక్కరికి పని కల్పించాలన్నారు. ఆ దిశగా ఎంపీడీవోలు, ఈజీఎస్‌ ఏపీవోలు ప్రతి గ్రామంలో కూలీలతో మాట్లాడి పనికి వచ్చేలా సమావేశాలు నిర్వహించాల న్నారు.

kumaram bheem asifabad- అర్హులైన ఉపాధి కూలీలకు పని కల్పించాలి
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అర్హులైన కూలీలకు పని కల్పించాలని పంచాయతీ రాజ్‌ కమిషనర్‌ దివ్యదేవరాజన్‌ అన్నారు. హైదరాబాద్‌ నుంచి అన్ని జిల్లాల అదనపు కలెక్టర్‌లు, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, ఎంపీడీవోలు, ఏపీఎంలతో శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కమిషనర్‌ మాట్లాడారు. జాబ్‌ కార్డులు కలిగి ప్రతి ఒక్కరికి పని కల్పించాలన్నారు. ఆ దిశగా ఎంపీడీవోలు, ఈజీఎస్‌ ఏపీవోలు ప్రతి గ్రామంలో కూలీలతో మాట్లాడి పనికి వచ్చేలా సమావేశాలు నిర్వహించాల న్నారు.