మంచిర్యాల నియోజక వర్గంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని డీసీసీ మాజీ అధ్య క్షురాలు కొక్కిరాల సురేఖ-ప్రేమ్సాగర్ రావు అన్నారు. శ్రీరాంపూర్లోని 6వ డివిజన్కు చెందిన పోలుదాసరి కనకమ్మ(అంధురాలు)కు మంజూరైన ఇం దిరమ్మ ఇల్లు పూర్తికాగా, ఆ ఇంటిని మేయర్ ధర్ని మధుకర్తో కలిసి శని వారం ఆమె ప్రారంభించారు.
మంచిర్యాల నియోజక వర్గంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని డీసీసీ మాజీ అధ్య క్షురాలు కొక్కిరాల సురేఖ-ప్రేమ్సాగర్ రావు అన్నారు. శ్రీరాంపూర్లోని 6వ డివిజన్కు చెందిన పోలుదాసరి కనకమ్మ(అంధురాలు)కు మంజూరైన ఇం దిరమ్మ ఇల్లు పూర్తికాగా, ఆ ఇంటిని మేయర్ ధర్ని మధుకర్తో కలిసి శని వారం ఆమె ప్రారంభించారు.