kumaram bheem asifabad- మిల్లర్లు ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలి

కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు పడకుండా రైస్‌ మిల్లర్లు వచ్చిన ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవనంలోని పాలనాధికారి చాంబర్‌లో సోమవారం అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధశుక్లాలతో కలిసి రైస్‌ మిల్లర్లు, వాహనాల కాంట్రాక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

kumaram bheem asifabad- మిల్లర్లు ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలి
కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు పడకుండా రైస్‌ మిల్లర్లు వచ్చిన ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవనంలోని పాలనాధికారి చాంబర్‌లో సోమవారం అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, సబ్‌ కలెక్టర్‌ శ్రద్ధశుక్లాలతో కలిసి రైస్‌ మిల్లర్లు, వాహనాల కాంట్రాక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.