Telangana: జస్ట్‌ 4 నెలల EMI కట్టలేదని ఇంత దారుణమా?.. వికలాంగుడని కూడా చూడకుండా..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సమాజం సిగ్గుపడే ఘటన వెలుగు చూసింది. ఈఎమ్‌ఐ కట్టలేదని అవిటివాడైన ఓ వ్యక్తి ఇంటిని సీజ్‌ చేశారు ప్రైవేటు బ్యాంక్ సిబ్బంది. లోన్ వసూళ్ల పేరుతో ఓ వికలాంగుడిపై ప్రైవేట్ బ్యాంకు సిబ్బంది కఠినంగా వ్యవహరించిన తీరు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

Telangana: జస్ట్‌ 4 నెలల EMI కట్టలేదని ఇంత దారుణమా?.. వికలాంగుడని కూడా చూడకుండా..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో సమాజం సిగ్గుపడే ఘటన వెలుగు చూసింది. ఈఎమ్‌ఐ కట్టలేదని అవిటివాడైన ఓ వ్యక్తి ఇంటిని సీజ్‌ చేశారు ప్రైవేటు బ్యాంక్ సిబ్బంది. లోన్ వసూళ్ల పేరుతో ఓ వికలాంగుడిపై ప్రైవేట్ బ్యాంకు సిబ్బంది కఠినంగా వ్యవహరించిన తీరు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.