రోడ్డుపై యమధర్మరాజు

ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే ఇంటికి సురక్షితంగా చేరవచ్చని మంచిర్యాల డీసీపీ ఎం.భాస్కర్ అన్నారు. శుక్రవారం మందమర్రి టోల్​ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన ‘అరైవ్​అలైవ్’ కార్యక్రమంలో భాగంగా పోలీసులు రోడ్డు భద్రత, గోల్డెన్​అవర్, సీపీఆర్​పై అవగాహన కల్పించారు.

రోడ్డుపై యమధర్మరాజు
ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే ఇంటికి సురక్షితంగా చేరవచ్చని మంచిర్యాల డీసీపీ ఎం.భాస్కర్ అన్నారు. శుక్రవారం మందమర్రి టోల్​ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన ‘అరైవ్​అలైవ్’ కార్యక్రమంలో భాగంగా పోలీసులు రోడ్డు భద్రత, గోల్డెన్​అవర్, సీపీఆర్​పై అవగాహన కల్పించారు.