ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే ఇంటికి సురక్షితంగా చేరవచ్చని మంచిర్యాల డీసీపీ ఎం.భాస్కర్ అన్నారు. శుక్రవారం మందమర్రి టోల్ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన ‘అరైవ్అలైవ్’ కార్యక్రమంలో భాగంగా పోలీసులు రోడ్డు భద్రత, గోల్డెన్అవర్, సీపీఆర్పై అవగాహన కల్పించారు.
ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే ఇంటికి సురక్షితంగా చేరవచ్చని మంచిర్యాల డీసీపీ ఎం.భాస్కర్ అన్నారు. శుక్రవారం మందమర్రి టోల్ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన ‘అరైవ్అలైవ్’ కార్యక్రమంలో భాగంగా పోలీసులు రోడ్డు భద్రత, గోల్డెన్అవర్, సీపీఆర్పై అవగాహన కల్పించారు.