గాంధీ మెడికల్ కాలేజీలో విద్యార్థులెవరూ అస్వస్థతకు గురికాలేదు :కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిర
గాంధీ మెడికల్ కాలేజీలో విద్యార్థులెవరూ అస్వస్థతకు గురికాలేదు :కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిర
సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీ హాస్టల్లో కలుషిత నీటి వల్ల ఎంబీబీఎస్ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారన్న వార్తలను ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిర ఖండించారు. గురువారం హాస్టల్ను ఆమె సందర్శించి మాట్లాడారు.
సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీ హాస్టల్లో కలుషిత నీటి వల్ల ఎంబీబీఎస్ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారన్న వార్తలను ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిర ఖండించారు. గురువారం హాస్టల్ను ఆమె సందర్శించి మాట్లాడారు.