మంచిర్యాల జిల్లా గోదావరి తీరంలో నాటు బాంబులు కలకలం సృష్టించాయి. కవ్వాల్ అభయారణ్యం సమీపాన చెట్ల పొదల్లో పడి ఉన్న నాటు బాంబులు పేలి ఓ గేదె తీవ్రంగా గాయపడింది. అడవి పందుల వేట కోసం వేటగాళ్లు వీటిని దాచిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. పశువులు, మనుషుల ప్రాణాలకు ప్రమాదకరమైన ఈ చర్యలను ఆపాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు, రైతులు డిమాండ్ చేస్తున్నారు.
మంచిర్యాల జిల్లా గోదావరి తీరంలో నాటు బాంబులు కలకలం సృష్టించాయి. కవ్వాల్ అభయారణ్యం సమీపాన చెట్ల పొదల్లో పడి ఉన్న నాటు బాంబులు పేలి ఓ గేదె తీవ్రంగా గాయపడింది. అడవి పందుల వేట కోసం వేటగాళ్లు వీటిని దాచిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. పశువులు, మనుషుల ప్రాణాలకు ప్రమాదకరమైన ఈ చర్యలను ఆపాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు, రైతులు డిమాండ్ చేస్తున్నారు.