Telangana: పొదల్లో కుప్పలు తెప్పలుగా కనిపించిన గుండ్రని వస్తువులు.. చూద్దామని దగ్గరకెళ్లగా

మంచిర్యాల జిల్లా గోదావరి తీరంలో నాటు బాంబులు కలకలం సృష్టించాయి. కవ్వాల్ అభయారణ్యం సమీపాన చెట్ల పొదల్లో పడి ఉన్న నాటు బాంబులు పేలి ఓ గేదె తీవ్రంగా గాయపడింది. అడవి పందుల వేట కోసం వేటగాళ్లు వీటిని దాచిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. పశువులు, మనుషుల ప్రాణాలకు ప్రమాదకరమైన ఈ చర్యలను ఆపాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు, రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Telangana: పొదల్లో కుప్పలు తెప్పలుగా కనిపించిన గుండ్రని వస్తువులు.. చూద్దామని దగ్గరకెళ్లగా
మంచిర్యాల జిల్లా గోదావరి తీరంలో నాటు బాంబులు కలకలం సృష్టించాయి. కవ్వాల్ అభయారణ్యం సమీపాన చెట్ల పొదల్లో పడి ఉన్న నాటు బాంబులు పేలి ఓ గేదె తీవ్రంగా గాయపడింది. అడవి పందుల వేట కోసం వేటగాళ్లు వీటిని దాచిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. పశువులు, మనుషుల ప్రాణాలకు ప్రమాదకరమైన ఈ చర్యలను ఆపాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు, రైతులు డిమాండ్ చేస్తున్నారు.