ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం సబ్సిడీతో సోలార్ ప్యానెల్స్.. ఏపీ మంత్రి ప్రకటన

రాష్ట్రంలో సోలార్ ప్యానెళ్ల వినియోగం పెంచాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం.. ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే పీఎం సూర్యఘర్ పథకాన్ని ఏపీలో అమలుచేస్తోంది. ఈ పథకం కింద రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు వంద శాతం రాయితీతో సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేస్తోంది. మిగతా సామాజికవర్గాలకు 40 శాతం రాయితీ అందిస్తోంది. ఈ విషయాన్ని ఏపీ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి వెల్లడించారు. బనగానపల్లెలో జరిగిన ప్రధానమంత్రి సూర్యఘర్ ఉత్సవ్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.

ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం సబ్సిడీతో సోలార్ ప్యానెల్స్.. ఏపీ మంత్రి ప్రకటన
రాష్ట్రంలో సోలార్ ప్యానెళ్ల వినియోగం పెంచాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం.. ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే పీఎం సూర్యఘర్ పథకాన్ని ఏపీలో అమలుచేస్తోంది. ఈ పథకం కింద రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు వంద శాతం రాయితీతో సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేస్తోంది. మిగతా సామాజికవర్గాలకు 40 శాతం రాయితీ అందిస్తోంది. ఈ విషయాన్ని ఏపీ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి వెల్లడించారు. బనగానపల్లెలో జరిగిన ప్రధానమంత్రి సూర్యఘర్ ఉత్సవ్ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.