అన్నాడీఎంకేలో విభేదాలకు తెర.. కలిసే ఉన్నామని ప్రకటించిన రెబల్ వర్గం
మాజీ మంత్రులు షణ్ముగం, వేలుమణి నేతృత్వంలోని అన్నాడీఎంకే తిరుగువర్గం నేతలు బుధవారంనాడు పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామితో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. పళనిస్వామికి మద్దతు ప్రకటించారు.