అమరావతిపై కేంద్ర కేబినెట్ వరాల జల్లు

ఏపీ రాజధాని అమరావతిపై కేంద్ర కేబినెట్ వరాల జల్లు కురిపించింది. సుమారు రూ.2500 కోట్ల వ్యయంతో నిర్మించే రెండు భారీ ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

అమరావతిపై కేంద్ర కేబినెట్ వరాల జల్లు
ఏపీ రాజధాని అమరావతిపై కేంద్ర కేబినెట్ వరాల జల్లు కురిపించింది. సుమారు రూ.2500 కోట్ల వ్యయంతో నిర్మించే రెండు భారీ ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.