అమరావతిలో బిజీబిజీగా సీజేఐ పర్యటన

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ రాజధాని అమరావతిలో బిజీబిజీగా గడిపారు. రాష్ట్ర జ్యుడీషియల్‌ అకాడమీ, హైకోర్టు అతిథిగృహం నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.

అమరావతిలో బిజీబిజీగా సీజేఐ పర్యటన
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ రాజధాని అమరావతిలో బిజీబిజీగా గడిపారు. రాష్ట్ర జ్యుడీషియల్‌ అకాడమీ, హైకోర్టు అతిథిగృహం నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.