సీఎంను కలిసిన కొత్త సీఎస్‌ సాయిప్రసాద్‌

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శనివారం బాధ్యతలు స్వీకరించిన జి.సాయిప్రసాద్‌ ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు.

సీఎంను కలిసిన కొత్త సీఎస్‌ సాయిప్రసాద్‌
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శనివారం బాధ్యతలు స్వీకరించిన జి.సాయిప్రసాద్‌ ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు.