చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

మండలంలోని తారాపురం సమీ పంలో గత నెల 24న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొం దుతూ శనివారం సాయంత్రం మృతిచెందినట్టు ఎస్‌ఐ వెలమల ప్రసాదరావు తెలిపారు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
మండలంలోని తారాపురం సమీ పంలో గత నెల 24న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొం దుతూ శనివారం సాయంత్రం మృతిచెందినట్టు ఎస్‌ఐ వెలమల ప్రసాదరావు తెలిపారు.