ఆయోధ్య తర్వాత బద్రీనాథ్ ఆలయంలో కానుకల గోల.. విరాళాల దుర్వినియోగంపై విచారణ షురూ!

అయోధ్య రామమందిరంలో విరాళాల దుర్వినియోగం ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వేళ, మరో పవిత్ర పుణ్యక్షేత్రమైన బద్రీనాథ్ ఆలయంలోనూ కానుకలు, విరాళాల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. ఈ అంశానికి సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బద్రీనాథ్–కేదార్‌నాథ్ ఆలయ కమిటీ (BKTC) వెంటనే స్పందించి విచారణకు ఆదేశించింది.

ఆయోధ్య తర్వాత బద్రీనాథ్ ఆలయంలో కానుకల గోల.. విరాళాల దుర్వినియోగంపై విచారణ షురూ!
అయోధ్య రామమందిరంలో విరాళాల దుర్వినియోగం ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వేళ, మరో పవిత్ర పుణ్యక్షేత్రమైన బద్రీనాథ్ ఆలయంలోనూ కానుకలు, విరాళాల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. ఈ అంశానికి సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బద్రీనాథ్–కేదార్‌నాథ్ ఆలయ కమిటీ (BKTC) వెంటనే స్పందించి విచారణకు ఆదేశించింది.