ఇరాన్కు వెళ్లొద్దు.. వెంటనే దేశం విడిచిపెట్టండి: ‘ఇండియన్ ఎంబసీ’ అత్యవసర హెచ్చరిక!
ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్కు ప్రయాణాలను నిలిపివేయాలని భారత రాయబార కార్యాలయం పౌరులను కోరింది. ప్రస్తుతం ఇరాన్లో ఉన్న భారతీయులు వెంటనే దేశం విడిచి రావాలని అత్యవసర అడ్వైజరీ జారీ చేసింది.