ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి రూ.600 కోట్లు

ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.600 కోట్లు కేటాయించినట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు.

ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి రూ.600 కోట్లు
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.600 కోట్లు కేటాయించినట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు.