ఖరీఫ్ సీజన్లో సాగు నిమిత్తం చేపట్టిన ఎరువులు పంపిణీ సక్రమంగా చేపట్టేలా సంబంధిత అధికారులు చర్యలు తీసు కోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుం డ్కర్ ఆదేశించారు. శనివారం సరుబు జ్జిలి మండలం కాగితాపల్లి గ్రామ సచి వాలయం వద్ద నిర్వహిస్తున్న ఎరువుల పంపిణీ, ‘సర్’ ప్రక్రియను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఖరీఫ్ సీజన్లో సాగు నిమిత్తం చేపట్టిన ఎరువులు పంపిణీ సక్రమంగా చేపట్టేలా సంబంధిత అధికారులు చర్యలు తీసు కోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుం డ్కర్ ఆదేశించారు. శనివారం సరుబు జ్జిలి మండలం కాగితాపల్లి గ్రామ సచి వాలయం వద్ద నిర్వహిస్తున్న ఎరువుల పంపిణీ, ‘సర్’ ప్రక్రియను ఆకస్మికంగా తనిఖీ చేశారు.