ఏపీ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం.. మహానాడు వేదికగా లోకేశ్ బిగ్ అనౌన్స్ మెంట్ ఇదే

2029 ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తామని మహానాడు వేదికగా టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ సంచలన ప్రకటన చేశారు.

ఏపీ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం..  మహానాడు వేదికగా లోకేశ్ బిగ్ అనౌన్స్ మెంట్ ఇదే
2029 ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తామని మహానాడు వేదికగా టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ సంచలన ప్రకటన చేశారు.