ఏపీలో పరువు హత్య కలకలం: డిప్యూటీ తహశీల్దార్ లవ్ మ్యారేజి...పెళ్లైన కొన్ని గంటల్లోనే చెల్లెలి భర్తను చంపేసిన సో

డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది. చెల్లెలు ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు కోపంతో ఆమె భర్తను అన్నదమ్ములు అత్యంత దారుణంగా రాళ్లతో దాడి చేసి హత్య చేశారు. తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కాకుండా మరో సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో తమ పరువుపోతుందని భావించిన ఆమె సోదరులు అత్యంత దారుణంగా హత్య చేశారు.ఈ ఘటన మండపేట మండలం ద్వారపూడి శివారు వేములపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే రాయవరం డిప్యూటీ తహశీల్దార్‌గా పనిచేస్తున్న అయినవిల్లి సంధ్య(40)... వేములపల్లి కి చెందిన సూర్యప్రకాష్ రావు(41) అనే బట్టల వ్యాపారి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు., News News, Times Now Telugu

ఏపీలో పరువు హత్య కలకలం: డిప్యూటీ తహశీల్దార్ లవ్ మ్యారేజి...పెళ్లైన కొన్ని గంటల్లోనే చెల్లెలి భర్తను చంపేసిన సో
డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది. చెల్లెలు ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు కోపంతో ఆమె భర్తను అన్నదమ్ములు అత్యంత దారుణంగా రాళ్లతో దాడి చేసి హత్య చేశారు. తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని కాకుండా మరో సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో తమ పరువుపోతుందని భావించిన ఆమె సోదరులు అత్యంత దారుణంగా హత్య చేశారు.ఈ ఘటన మండపేట మండలం ద్వారపూడి శివారు వేములపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే రాయవరం డిప్యూటీ తహశీల్దార్‌గా పనిచేస్తున్న అయినవిల్లి సంధ్య(40)... వేములపల్లి కి చెందిన సూర్యప్రకాష్ రావు(41) అనే బట్టల వ్యాపారి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు., News News, Times Now Telugu