ఏసీబీకి చిక్కిన పంచాయతీ సెక్రటరీ
వెల్దుర్తి మేజర్ గ్రామ పంచాయతీ సెక్రటరీ లక్ష్మీనాథ్ రూ.40 వేలు లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల మేరకు.. వెల్దుర్తికి చెందిన సంజుపోగు సతీశ్ తనకున్న రెండు సెంట్ల స్థలంలో గుడిసె వేసుకున్నాడు.
జూన్ 16, 2026
0
వెల్దుర్తి మేజర్ గ్రామ పంచాయతీ సెక్రటరీ లక్ష్మీనాథ్ రూ.40 వేలు లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. డీఎస్పీ సోమన్న తెలిపిన వివరాల మేరకు.. వెల్దుర్తికి చెందిన సంజుపోగు సతీశ్ తనకున్న రెండు సెంట్ల స్థలంలో గుడిసె వేసుకున్నాడు.