kumaram bheem asifabad- రాష్ట్ర ప్రభుత్వం తుమ్మిడిహెట్టి నిర్మించాలి

కుమరం భీం జిల్లాకు నీరిచ్చే ప్రాణహిత ప్రాజెక్టును కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్మించి తీరాలని,, తుమ్మిడిహెట్టి గడ్డ నుంచి సవాలు విసురు తున్నానని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. కుమరం భీం జిల్లా కౌటాల మండలంలోని తుమ్మిడిమెట్టి వద్ద గల ప్రాణహిత నదిని మంగళవారం సందర్శించిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. ఇప్పటి వరకు ఐదుగురు ముఖ్యమంత్రులు రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి, కేసీఆర్‌, రేవంత్‌రెడ్డిలు మారినప్పటికీ తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టును కట్టలేక పోయారని ఈ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు

kumaram bheem asifabad- రాష్ట్ర ప్రభుత్వం తుమ్మిడిహెట్టి నిర్మించాలి
కుమరం భీం జిల్లాకు నీరిచ్చే ప్రాణహిత ప్రాజెక్టును కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్మించి తీరాలని,, తుమ్మిడిహెట్టి గడ్డ నుంచి సవాలు విసురు తున్నానని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. కుమరం భీం జిల్లా కౌటాల మండలంలోని తుమ్మిడిమెట్టి వద్ద గల ప్రాణహిత నదిని మంగళవారం సందర్శించిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. ఇప్పటి వరకు ఐదుగురు ముఖ్యమంత్రులు రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి, కేసీఆర్‌, రేవంత్‌రెడ్డిలు మారినప్పటికీ తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టును కట్టలేక పోయారని ఈ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు