ఒమర్ అబ్దుల్లాకు బీజేపీ లీగల్ నోటీసు.. అసలు వివాదం ఏంటి..

రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరిస్తూ జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు భారతీయ జనతా పార్టీ లీగల్ నోటీసు పంపింది.

ఒమర్ అబ్దుల్లాకు బీజేపీ లీగల్ నోటీసు.. అసలు వివాదం ఏంటి..
రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరిస్తూ జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకు భారతీయ జనతా పార్టీ లీగల్ నోటీసు పంపింది.