బాబా రాందేవ్ ‘హిందూ రాష్ట్రం’ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం

ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా వివాదాస్పద వ్యాఖ్యలతో విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఆయన హిందూ రాష్ట్రం వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు, ముస్లిం మతపెద్దలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దేశం రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటోందని, అన్ని మతాలకు సమాన గౌరవం ఇచ్చే సూత్రంపై ఏర్పడిన ఒక లౌకిక దేశం భారత్ అని స్పష్టం చేస్తున్నారు. రాందేవ్ తాను 2009లో హరిద్వార్ సమీపంలోని ప్రముఖ ఇస్లామిక్ విద్యా కేంద్రానికి వెళ్లినప్పుడు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించినట్టు వివరించారు.

బాబా రాందేవ్ ‘హిందూ రాష్ట్రం’ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం
ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా వివాదాస్పద వ్యాఖ్యలతో విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఆయన హిందూ రాష్ట్రం వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు, ముస్లిం మతపెద్దలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దేశం రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటోందని, అన్ని మతాలకు సమాన గౌరవం ఇచ్చే సూత్రంపై ఏర్పడిన ఒక లౌకిక దేశం భారత్ అని స్పష్టం చేస్తున్నారు. రాందేవ్ తాను 2009లో హరిద్వార్ సమీపంలోని ప్రముఖ ఇస్లామిక్ విద్యా కేంద్రానికి వెళ్లినప్పుడు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించినట్టు వివరించారు.