కర్ణాటక ఆలయాల్లో హుండీలకు కట్టుదిట్టమైన భద్రత.. విరాళాల లెక్కింపునకు కొత్త మార్గదర్శకాలు

ఆలయ హుండీల్లో భక్తులు సమర్పించే నగదు, బంగారం, వెండి తదితర విలువైన కానుకల భద్రతతో పాటు విరాళాల నిర్వహణలో పారదర్శకత పెంచేందుకు కర్ణాటక ప్రభుత్వం కొత్త ప్రామాణిక కార్యాచరణ విధానం (ఎస్‌ఓపీ) అమలు చేయనుంది.

కర్ణాటక ఆలయాల్లో హుండీలకు కట్టుదిట్టమైన భద్రత.. విరాళాల లెక్కింపునకు కొత్త మార్గదర్శకాలు
ఆలయ హుండీల్లో భక్తులు సమర్పించే నగదు, బంగారం, వెండి తదితర విలువైన కానుకల భద్రతతో పాటు విరాళాల నిర్వహణలో పారదర్శకత పెంచేందుకు కర్ణాటక ప్రభుత్వం కొత్త ప్రామాణిక కార్యాచరణ విధానం (ఎస్‌ఓపీ) అమలు చేయనుంది.