కొత్త వైద్య విధానాలపై నైపుణ్యాలను పెంచుకోవాలి

కొత్త వైద్య విధానాలు చికిత్సలపై పీజీ వైద్య విద్యార్థులు నైపుణ్యాలను పెంచుకోవాలని కర్నూలు మెడికల్‌ కాలేజీ వైస్‌ ప్రిన్సిపాల్‌, మెడిసిన్‌ హెచ్‌వోడీ డా.డి.శ్రీరాములు, హాస్పిటల్‌ డిప్యూటీ సూపరింటెండెంట్‌ డా.ఎస్‌.లక్ష్మీబాయి సూచించారు.

కొత్త వైద్య విధానాలపై నైపుణ్యాలను పెంచుకోవాలి
కొత్త వైద్య విధానాలు చికిత్సలపై పీజీ వైద్య విద్యార్థులు నైపుణ్యాలను పెంచుకోవాలని కర్నూలు మెడికల్‌ కాలేజీ వైస్‌ ప్రిన్సిపాల్‌, మెడిసిన్‌ హెచ్‌వోడీ డా.డి.శ్రీరాములు, హాస్పిటల్‌ డిప్యూటీ సూపరింటెండెంట్‌ డా.ఎస్‌.లక్ష్మీబాయి సూచించారు.