కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో 215 మంది కొత్తగా హౌస్ సర్జన్లు విధుల్లో చేరారు. ఎంబీబీఎస్ విద్యార్థులకు పరీక్షలు ఆలస్యం కావడంతో హౌస్ సర్జన్లు పట్టాలు తీసుకుని వెళ్లడంతో రెండు నెలలుగా కొత్త హౌస్ సర్జన్లు విధుల్లో చేరలేదు.
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో 215 మంది కొత్తగా హౌస్ సర్జన్లు విధుల్లో చేరారు. ఎంబీబీఎస్ విద్యార్థులకు పరీక్షలు ఆలస్యం కావడంతో హౌస్ సర్జన్లు పట్టాలు తీసుకుని వెళ్లడంతో రెండు నెలలుగా కొత్త హౌస్ సర్జన్లు విధుల్లో చేరలేదు.