కార్నీ పర్యటనకు ముందు ట్రూడో హయాం నాటి విభేదాలకు చెక్.. భారత్‌పై ఆరోపణలను వెనక్కి తీసుకున్న కెనడా

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్న మాటకు భారత్-కెనడా సంబంధాలే నిదర్శనం. ట్రూడో కాలంలో అగ్గి రాజేసిన ఎన్నికల జోక్యం ఆరోపణలను ప్రస్తుత మార్క్ కార్నీ ప్రభుత్వం తుడిచి పెట్టేసింది. ప్రధాని కార్నీ ఢిల్లీ గడ్డపై అడుగు పెట్టడానికి కొన్ని గంటల ముందే భారత్‌కు క్లీన్ చిట్ ఇవ్వడం ద్వారా స్నేహ పూర్వక సంకేతాలను పంపారు. గత చేదు జ్ఞాపకాలను పక్కనపెట్టి, ఆర్థిక, భద్రతా పరమైన అంశాల్లో కలిసి నడిచేందుకు ఇరు దేశాలు సిద్ధం అయ్యాయి.

కార్నీ పర్యటనకు ముందు ట్రూడో హయాం నాటి విభేదాలకు చెక్.. భారత్‌పై ఆరోపణలను వెనక్కి తీసుకున్న కెనడా
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరన్న మాటకు భారత్-కెనడా సంబంధాలే నిదర్శనం. ట్రూడో కాలంలో అగ్గి రాజేసిన ఎన్నికల జోక్యం ఆరోపణలను ప్రస్తుత మార్క్ కార్నీ ప్రభుత్వం తుడిచి పెట్టేసింది. ప్రధాని కార్నీ ఢిల్లీ గడ్డపై అడుగు పెట్టడానికి కొన్ని గంటల ముందే భారత్‌కు క్లీన్ చిట్ ఇవ్వడం ద్వారా స్నేహ పూర్వక సంకేతాలను పంపారు. గత చేదు జ్ఞాపకాలను పక్కనపెట్టి, ఆర్థిక, భద్రతా పరమైన అంశాల్లో కలిసి నడిచేందుకు ఇరు దేశాలు సిద్ధం అయ్యాయి.